అమర్నాథ్ యాత్ర పూర్తి చేయడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, దర్శనం పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని, తీర్థయాత్రను సులభతరం చేసినందుకు, యాత్రికుల భద్రత, సౌకర్యాన్ని చూసుకున్నందుకు అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు, ఆర్మీ వాళ్ళకి సైనా నెహ్వాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమర్నాథ్ వంటి ప్రదేశాలను సందర్శించడం వల్ల మనిషికి ఎంతో ప్రశాంతత, సానుకూలత లభిస్తాయని ఆమె అన్నారు. ఆమె తల్లి ఉషా రాణి నెహ్వాల్ కూడా నిర్వహణ యొక్క సమర్థతను మెచ్చుకున్నారు. ప్రజలు తీర్థయాత్రలో పాల్గొనాలని సూచించారు.
పూర్తిగా చదవండి..అమర్నాథ్ యాత్రలో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్న బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. అక్కడ అమర్నాథ్ గుహను సందర్శించి బాబా బర్ఫాని ఆశీస్సులు తీసుకున్నారు. అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన ఫొటోలను సైనా నెహ్వాల్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.పెళ్ళైన ఐదేళ్ల తరువాత మొదటిసారి ఈమె అమర్ నాథ్ యాత్రలో పాల్గొన్నారు. బుధవారం 7805 మంది భక్తులను అమర్నాథ్ యాత్రకు అధికారులు అనుమతించారు.
Translate this News: