Narayana Daughter Sindhu: మాజీ మంత్రి నారాయణ కూతురు డాక్టర్ సింధూ నారాయణ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి నారాయణ నెల్లూరు అభివృద్ధి కోసం పని చేశారని..ఆయన నిజంగా అభివృద్ధి చేశాడంటేనే ఓటు వేసి గెలిపించండని కోరారు. తమకు రాజకీయాల్లో డబ్బులు సంపాదించాలని లేదని.. పుట్టిన గడ్డకు మేలు చేయాలని ఉందన్నారు.
పూర్తిగా చదవండి..Sindhu: రాష్ట్రం మరో బీహార్ గా మారుతుంది.. మాజీ మంత్రి కూతురు సంచలన వ్యాఖ్యలు..!
సీఎం జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరో బీహార్ గా మారుతుందన్నారు డాక్టర్ సింధూ నారాయణ. వైసీపీ పాలనలో రౌడీయిజం, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని విమర్శలు గుప్పించారు. నెల్లూరు ప్రజలు తన తండ్రి, మాజీ మంత్రి నారాయణని గెలిపించుకొంటారని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: