Sri Bharath: రాష్ట్రం అప్పుడే బాగుపడుతుంది.. శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీని అప్పుల పాలు చేయడం తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు గుప్పించారు వైజాగ్ టీడీపీ ఎంపీ అభ్యర్ధి శ్రీ భరత్. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఎన్నికల్లో తప్పకుండా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: పూర్తిగా చదవండి..