EVM War: మీరు గెలిస్తే ఓకే.. లేదంటే లేదా.. జగన్ పై లోకేష్ కౌంటర్ ట్వీట్..!

ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడేమో ఈవీఎంలు చక్కగా పనిచేసినట్టా.. 2024లో ఓడిపోతేనేమో ఈవీఎంలపై నిందలు వేస్తారా.. ఎంతటి నయవంచన అంటూ మండిపడ్డారు.

New Update
Lokesh: నీ హెచ్చరికకు భయపడేది లేదు.. జగన్‌పై మంత్రి లోకేష్ ఫైర్

Nara Lokesh: EVMల పనితీరుపై మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే జగన్ (YS Jagan) అంటూ కామెంట్స్ చేశారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడేమో ఈవీఎంలు చక్కగా పనిచేసినట్టా..  2024లో వైసీపీ ఓడిపోతేనేమో ఈవీఎంలపై నిందలు వేస్తారా.. ఎంతటి నయవంచన అంటూ మండిపడ్డారు.

Also Read: జగన్ కు ఇదంటే పిచ్చి.. అందుకే అలా చేశాడు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

ప్రజల హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటైన సంస్థలు, వ్యవస్థలను వైసీపీ క్రమంగా నాశనం చేస్తూ వచ్చారని విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలు ఏళ్ల తరబడి సమష్టి కృషితో నిర్మించుకున్నవాటిని జగన్ అధికారంలోకి వచ్చి ఒక్క దెబ్బతో కూల్చేశారని ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు