గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై లోకేష్ కీలక ప్రకటన

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు లేవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అక్కడ ముగ్గురు, నలుగురు మధ్యన వివాదం జరుగుతుందన్నారు. కావాలని దుష్ప్రచారం చేయొద్దని కోరారు.

New Update
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై లోకేష్ కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు