New Update
నారా లోకేష్ ప్రజాదర్బార్
ఏపీ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో 26వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాను.