నారా లోకేష్ ప్రజాదర్బార్

ఏపీ మంత్రి నారా లోకేష్‌ ఉండవల్లిలోని తన నివాసంలో 26వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాను.

New Update
Lokesh: దయచేసి క్షమించండి.. ప్రజాదర్బార్ ఫిర్యాదుదారుడికి లోకేష్ ఊహించని రిప్లై!
Advertisment
తాజా కథనాలు