ఓటుతో జగన్ కు బుద్ధి చెప్పండి: బాలకృష్ణ

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను ఓడించి బుద్ధి చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఓటు అనే ఆయుధాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. శింగనమలలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

New Update
ఓటుతో జగన్ కు బుద్ధి చెప్పండి: బాలకృష్ణ

Advertisment
తాజా కథనాలు