New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Balakrishna--jpg.webp)
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను ఓడించి బుద్ధి చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఓటు అనే ఆయుధాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. శింగనమలలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.