ఓటుతో జగన్ కు బుద్ధి చెప్పండి: బాలకృష్ణ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను ఓడించి బుద్ధి చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఓటు అనే ఆయుధాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. శింగనమలలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. By Nikhil 14 Apr 2024 in అనంతపురం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి