TG: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి.. 40 నిమిషాలు పాటు..!

నల్లగొండ జిల్లాలో సెల్ఫీ పిచ్చి ప్రాణం మీదకు తెచ్చింది. వేములపల్లి సమీపంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద సెల్ఫీ దిగుతూ ఓ మహిళ కాలుజారి కాలువలో పడింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు 40 నిమిషాలు శ్రమించి మహిళను కాపాడారు.

TG: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి.. 40 నిమిషాలు పాటు..!
New Update

Also Read: ముంబై నటి కేసులో సంచలనాలు.. ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసి..

వెంటనే అప్రమత్తమైన స్థానికులు మహిళను కాపాడేందుకు ప్రయత్నం చేయడంతో ఇంతలోనే ఆ మహిళ పట్టుజారి కాలువలో పడిపోయింది. దాదాపు 40 నిమిషాలు పాటు ఎంతో శ్రమించి స్థానికులు మహిళను కాపాడారు. కుటుంబంతో కలిసి మిర్యాలగూడ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

#nalgonda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి