ప్రపంచంలోని టాప్-50 స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్ జాబితాలో భారత్ కు చెందిన మూడు స్వీట్స్ కు చోటు లభించింది. ఫుడ్ ర్యాంకింగ్ ప్లాట్ ఫారమ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన జాబితాలో మైసూర్ పాక్, కుల్ఫీ, కుల్ఫీ ఫలూదాలు టాప్ 50లో నిలిచాయి. ఇందులో కర్ణాటకకు చెందిన ఫేమస్ స్వీట్ మైసూర్ పాక్ 4.4 రేటింగ్తో 14 స్థానం దక్కించుకుంది.
పూర్తిగా చదవండి..వరల్డ్ టాప్-50 స్వీట్స్ లో మైసూర్ పాక్….!
Translate this News: