MP Avinash Reddy: 66 వేల ఓట్ల ఆధిక్యంలో అవినాష్ రెడ్డి..! కడపలో వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి 66 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ భారీ విజయం దిశగా కొనసాగుతున్నారు. వైఎస్ షర్మిల మూడో స్థానంలో ఉంది. By Jyoshna Sappogula 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి MP Avinash Reddy: కడపలో వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి 66 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ భారీ విజయం దిశగా కొనసాగుతున్నారు. వైఎస్ షర్మిల మూడో స్థానంలో ఉంది. #mp-avinash-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి