జోరుగా కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలు నిండుకుండలా మారాయి. ఎడతెరిపి లేకుండా దంచుతున్న వానలతో ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ కు వరద ఉద్దృతి పెరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి ఉస్మాన్ సాగర్ కు ఇన్ ఫ్లో పెరుగుతుంటే.. ఇప్పటికే హిమాయత్ సాగర్ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరటంతో కేవలం రెండు గేట్లను రెండడుగుల మేరకు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు పెరుగుతున్న నీటి ఉద్దృతిని బట్టి అదనంగా మరో రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..ఉద్దృతంగా ప్రవహిస్తున్న మూసీ..నిండుకుండలా జంటజలాశయాలు!
జోరుగా కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలు నిండుకుండలా మారాయి. ఎడతెరిపి లేకుండా దంచుతున్న వానలతో ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ కు వరద ఉద్దృతి పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్ ఒకటి, రెండు గేట్లు ఎత్తితే మాత్రం మూసీ నదికి మరింత ఉద్ధృతి పెరగనుంది.మరో వైపు హుస్సేన్ సాగర్ నీటిమట్టం పెరుగుతూ పోతుంది. దీంతో దిగువన ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Translate this News: