గురువారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షురూ కానున్నాయి. ఈ సమావేశాల్లో యూపీసీ, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో మణిపూర్ సంక్షోభం గురించి ప్రతిపక్షాలు పార్లమెంట్ లో లెవనెత్తే అవకాశం కూడా ఉంది. బీజేపీ, ప్రతిపక్షాల కూటములు సమావేశాలు జరిగిన తర్వాత ప్రారంభమవుతున్న ఈ సమావేశాలు మరింత వాడీవేడీ కొనసాగే అవకాశం కూడా ఉంది.
పూర్తిగా చదవండి..Parliament Session : గురువారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..యూపీసీ సహా పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం..!!
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో యూపీసీ, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు మణిపూర్ సంక్షోభాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అధికార, ప్రతిపక్ష కూటముల సమావేశాలు జరిగిన జరుగుతున్న ఈ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగే ఛాన్స్ ఉంది.
Translate this News: