అప్పటివరకు భగభగ మండే ఎండల నుంచి.. ఉపశమనాన్ని ఇచ్చేందుకు వానకాలం(rainy season) వస్తుంది.. వచ్చిరావడంతోనే మనసుకు కాస్త రిలాక్సెషన్ ఇస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్ని చోట్ల బీభత్సం సృష్టిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులతో పలకరిస్తున్నాడు. దీంతో సాయంత్రం అవ్వగానే వేడివేడి ఫుడ్ ఐటెమ్స్ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వేడివేడిగా బజ్జీలు తినేవారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ ఘాటును ఇష్టపడతారు. అయితే ఓ పరిమితిలో తింటే ఏం కాదులే కానీ.. లిమిట్ దాటి తింటే ఆరోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా డయాబెటిస్(diabetes) ఉన్నవాళ్లకి షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదముంటుంది. అలాంటి వాళ్లు ఏం చేయాలి?
పూర్తిగా చదవండి..వర్షాలు పడుతున్నాయని వేడివేడి బజ్జీలు తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి
వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫాస్ట్ఫుడ్ని అవైడ్ చేయాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. మీ కళ్లను, పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
Translate this News: