Hero Sushanth: టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున సోదరి నాగ సుశీల కుమారుడు హీరో సుశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరో సుశాంత్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రయంపై ఈ నెల 12న హీరో సుశాంత్ , అతని అనుచరులు దాడికి పాల్పడ్డారట. 50 మంది గుండాలతో ట్రస్ట్ లోకి ఎంటర్ అయ్యి సీసీ కెమెరాలు పగుల గొట్టి ట్రస్ట్ లో ఉన్న వారిపై బూతులతో విరుచుకుపడ్డారని వాపోయాడు బాధితుడు శ్రీనివాస్. దర్శపీఠ నిర్వాహకులు శ్రీనివాసరావుపై వీరు దాడి చేశారని ఆరోపిస్తూ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాగ సుశీలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Hero Sushanth: హీరో నాగార్జున అల్లుడు హీరో సుశాంత్పై పోలీసు కేసు..!! అసలు ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున సోదరి నాగ సుశీల కుమారుడు హీరో సుశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకృతి ధర్మ పీఠం అనే ట్రస్ట్ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు హీరో సుశాంత్ దౌర్జన్యంగా ప్రవర్తించాడని, ట్రస్ట్ పై దాడి చేశారని బాధితుడు చింతలపూడి శ్రీనివాస్ ఆరోపిస్తు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Translate this News: