Modi: సోమవారం నిర్వహించిన మోదీ 3.0 మొదటి మంత్రివర్గ సమావేశంలో అదనంగా 3 కోట్ల గ్రామీణ, పట్టణ కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోజు నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. పీఎంఏవై కింద మరో 3 కోట్ల గృహాలు నిర్మించాలన్న నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరిన్ని నిర్ణయాలపై ఆమోదం తెలిపేందుకు చర్చలు కొనసాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..3 కోట్ల మందికి ఇళ్ల నిర్మాణం.. పేదలకు మోదీ 3.0 ఫస్ట్ గుడ్ న్యూస్
సోమవారం నిర్వహించిన మోదీ 3.0 మొదటి మంత్రివర్గ సమావేశంలో అదనంగా 3 కోట్ల గ్రామీణ, పట్టణ కుటుంబాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరిన్ని చర్చలు కొనసాగుతున్నాయి.
Translate this News: