MLA Thippeswamy: వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు వచ్చిన కథనాలపై మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి స్పందించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పా తప్ప ప్రభుత్వం, వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. పార్టీ కన్నా వైఎస్ఆర్ కుటుంబమే ముఖ్యమని పేర్కొన్నారు. తాను నలభైఐదు ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నానన్నారు. వైఎస్ఆర్ హయాం నుంచే ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నట్లు తెలిపారు. తాను పార్టీ మారే వ్యక్తిని కాదని క్లారిటీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..MLA Thippeswamy: పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి క్లారిటీ..!
టికెట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పా తప్ప ప్రభుత్వం, వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి. తాను పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. పలు కారణాలతోనే వేరే వ్యక్తిని మడకశిర సమన్వయకర్తగా నియమించినట్లు తెలిపారు.
Translate this News: