AP: జంగారెడ్డిగూడెం ప్రజలకు గుడ్ న్యూస్.. సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే..!

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మూడు నూతన బస్సు సర్వీస్ లను ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం- హైదరాబాదుకు రెండు స్లీపర్ బస్సులు, జంగారెడ్డిగూడెం - విజయనగరం వరకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఆయన ప్రారంభించారు.

New Update
AP: జంగారెడ్డిగూడెం ప్రజలకు గుడ్ న్యూస్.. సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే..!

MLA Songa Roshan Kumar : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మూడు నూతన బస్సు సర్వీస్ లను ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం నుండి హైదరాబాదుకు రెండు స్లీపర్ బస్సులు, జంగారెడ్డిగూడెం నుండి విజయనగరం వరకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఆయన ప్రారంభించారు.

Also Read: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. అప్పుడే అనంతలోకాలకు..!

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీ అభివృద్ధిపై కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంపై అధికారులతో సమీక్షిస్తున్నామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ కుమార్ అన్నారు. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.

Advertisment
తాజా కథనాలు