పీలాయిపల్లి కాలువను పరిశీలించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ మండలం లింగోటం వద్ద పీలాయి పల్లి కాలువను మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి.. కెమికల్ ఫ్యాక్టరీల కాలుష్యం నుంచి మూసి నీళ్లను శుద్ధి చేసి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

New Update
పీలాయిపల్లి కాలువను పరిశీలించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

publive-image

Advertisment
తాజా కథనాలు