AP: మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య.! కాకినాడ జిల్లా తునిలో జేజే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. జేజే ఆసుపత్రిలో అందించే సేవల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నదే తన కోరిక అన్నారు. By Jyoshna Sappogula 16 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Your browser does not support the video tag. #kakinada మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి