AP: మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య.!

కాకినాడ జిల్లా తునిలో జేజే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. జేజే ఆసుపత్రిలో అందించే సేవల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నదే తన కోరిక అన్నారు.

New Update
AP: మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య.!

Advertisment
తాజా కథనాలు