MLA : ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలచిపోతుంది: ఎమ్మెల్యే సురేంద్రబాబు

మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు. మాజీ సీఎం జగన్‌కు రూ. 1000 పెంచడానికి ఐదేళ్లు సమయం పట్టిందని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలచిపోతుందన్నారు.

New Update
MLA : ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలచిపోతుంది: ఎమ్మెల్యే సురేంద్రబాబు

Advertisment
తాజా కథనాలు