తెలంగాణలో వరద రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి. పార్టీల మధ్య ‘వాంటెడ్’ పోస్టర్ల వార్ నడుస్తోంది. పలానా పార్టీ ఎంపీ కనిపించడం లేదని ఒక చోట పోస్టర్లు వేస్తే అసలు సీఎం కనిపించడం లేదని మరో చోట దర్శనమిస్తున్నాయి. దీంతో పార్టీలన్నీ వరద్దలో బురద రాజకీయాలు చేస్తున్నాయంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. అసలు ఏం జరుగుతోందంటే….
పూర్తిగా చదవండి..వరదల్లో బురద రాజకీయాలు… పీక్స్ కు చేరిన పోస్టర్ వార్…!
తెలంగాణలో వరద రాజకీయాలు పీక్స్ కు చేరుకున్నాయి. పార్టీల మధ్య ‘వాంటెడ్’ పోస్టర్ల వార్ నడుస్తోంది. కొన్ని చోట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కనిపించడం లేదని పోస్టర్లు వెలిశాయి. మరికొన్ని చోట్ల సీఎం కేసీఆర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.
Translate this News: