ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్ష నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వాలంటీర్లను పవన్ అనుమానించడం బాధాకరమన్నారు. వాలంటీర్లు కుటుంబంలో ఉన్నవారి వివరాలు తీసుకుంటున్నారని, కుటుంబంలో ఉన్న మహిళల గురించి అడిగి తెలుసుకుంటున్నట్లు పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వాలంటీర్లు తమ కుటుంబ సభ్యులని వారు మహిళల వివరాలు ఎందుకు సేకరిస్తారన్నారు.
పూర్తిగా చదవండి..YS Jagan On Volunteers : వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరం- జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని వెంటకగిరిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్ష నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాటంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వాలంటీర్లను పవన్ అనుమానించడం బాధాకరమన్నారు.

Translate this News: