AP: ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహించాలి.. అధికారులకు మంత్రి హెచ్చరిక

విజయనగరం జిల్లాలో ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి. ఈ నెల16 తేదీ నుంచి వచ్చే నెల 2 వరకు పారిశుధ్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామల్లో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

New Update
AP: ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహించాలి.. అధికారులకు మంత్రి హెచ్చరిక

Advertisment
Advertisment
తాజా కథనాలు