ఓటు వేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటింగ్ లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.

New Update
ఓటు వేసిన మంత్రి పొంగులేటి

Advertisment
Advertisment
తాజా కథనాలు