మల్లికార్జున ఖర్గేతో మంత్రి జూపల్లి భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌‌తో సమావేశమయ్యారు. కాగా సీఎం రేవంత్, భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలోనే ఉన్నారు.

మల్లికార్జున ఖర్గేతో మంత్రి జూపల్లి భేటీ
New Update
#minister-jupally-krishna-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe