Ambati Rambabu: వందమంది బాబులు వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లు వచ్చినా సరే జగన్ ను ఓడించలేరు: అంబటి
వందమంది చంద్రబాబులు కలిసినా వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లాంటి వారు వచ్చినా జగన్ ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే వచ్చి అన్ని పథకాలు అందించిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.
Minister Ambati Rambabu: పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీ , డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, రైతులను భూములు వేలంపాట పెట్టించి మహిళల బంగారాన్ని పోగొట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రుణమాఫీ కట్టొద్దని చెబుతూ.. సభలకు వచ్చిన ఆడవాళ్లను మీ మెడలో బంగారం లేదా.. తాకట్టులో ఉందా నాకు ఓటు వేయండి.. బంగారం విడిపిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు.
వందమంది చంద్రబాబులు కలిసిన వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లాంటి వారు వచ్చినా జగన్ ను ఓడించలేరని ధీమ వ్యక్తం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పింఛన్, అమ్మఒడి, రైతు భరోసా ఏ పధాకన్ని ఆపకుండా చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే వచ్చి అన్ని పథకాలు అందించారని కీర్తించారు.
జగన్మోహన్ రెడ్డిని ఓడించే వరకు పవన్ కళ్యాణ్ నిద్రపోను అంటున్నాడని.. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడో లేదంటే లోకేష్ అవుతారో తెలియదని అన్నారు. అందరూ కట్టకట్టుకుని వచ్చిన గెలుపు సీఎం జగన్ దేనని అన్నారు. చెప్పిన వన్నీ చేసి మళ్ళీ ఐదు సంవత్సరాలకు మీ ముందు ఓటు వేయమని అడుగుతున్నామని వ్యాఖ్యనించారు. మీ కుటుంబానికి లబ్ది జరిగితే ఓటు వేయమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.
Ambati Rambabu: వందమంది బాబులు వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లు వచ్చినా సరే జగన్ ను ఓడించలేరు: అంబటి
వందమంది చంద్రబాబులు కలిసినా వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లాంటి వారు వచ్చినా జగన్ ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే వచ్చి అన్ని పథకాలు అందించిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.
Minister Ambati Rambabu: పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీ , డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, రైతులను భూములు వేలంపాట పెట్టించి మహిళల బంగారాన్ని పోగొట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రుణమాఫీ కట్టొద్దని చెబుతూ.. సభలకు వచ్చిన ఆడవాళ్లను మీ మెడలో బంగారం లేదా.. తాకట్టులో ఉందా నాకు ఓటు వేయండి.. బంగారం విడిపిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు.
Also Read: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్..మెడలో మంగళసూత్రమే సాక్ష్యం!
వందమంది చంద్రబాబులు కలిసిన వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లాంటి వారు వచ్చినా జగన్ ను ఓడించలేరని ధీమ వ్యక్తం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పింఛన్, అమ్మఒడి, రైతు భరోసా ఏ పధాకన్ని ఆపకుండా చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే వచ్చి అన్ని పథకాలు అందించారని కీర్తించారు.
Also Read: తిరుపతిలో ధనుష్ సినిమా షూటింగ్ వివాదం
జగన్మోహన్ రెడ్డిని ఓడించే వరకు పవన్ కళ్యాణ్ నిద్రపోను అంటున్నాడని.. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడో లేదంటే లోకేష్ అవుతారో తెలియదని అన్నారు. అందరూ కట్టకట్టుకుని వచ్చిన గెలుపు సీఎం జగన్ దేనని అన్నారు. చెప్పిన వన్నీ చేసి మళ్ళీ ఐదు సంవత్సరాలకు మీ ముందు ఓటు వేయమని అడుగుతున్నామని వ్యాఖ్యనించారు. మీ కుటుంబానికి లబ్ది జరిగితే ఓటు వేయమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.
Annavaram: అన్నవరం ఆలయంలో సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో సుబ్బారావు శుక్రవారం Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Crime: ఏపీలో విషాదం.. ప్రియుడి ఇంటిముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రియురాలు
చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రేమలో మోసపోయిన ఓ యువతి తన ప్రియుడి ఇంటిముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Video Viral : శ్యామల పందిపిల్ల, రోజా ఓ బర్రె***.. రెచ్చిపోయిన గబ్బర్ సింగ్ అర్టిస్ట్!
గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి బాబా వైసీపీ నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. యాంకర్ శ్యామల పందిపిల్ల, మాజీ మంత్రి రోజా Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Kakinada Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
కాకినాడ జిల్లా తాళ్ళరేవులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పైడా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇలా అస్సలు మోసపోకండి!
తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD దర్శన టోకెన్ల కోసం వేచి ఉన్న 24 మంది భక్తులు దళారులు మోసం చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
YCP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో బిగ్ షాక్!
YCP కీలక నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి జిల్లా ఎస్పీ బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన గన్ మెన్ ను సస్పెండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
🔴LIVE BREAKINGS: ప్రొఫెసర్ పొరపాటు, 138 విద్యార్థులు ఫెయిల్.. ఏంటి సార్ ఇది !
JNTUH: ప్రొఫెసర్ పొరపాటు, 138 విద్యార్థులు ఫెయిల్.. ఏంటి సార్ ఇది !
Breaking news : హైదరాబాద్ లో ఈ రోజు కరెంటు బంద్..
Breaking news : యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన