Mekapati Keerthi: మేకపాటి విక్రమ్ రెడ్డిని గెలిపిస్తే.. గౌతం రెడ్డి ఆశయం నెరవేరుతుంది..!

మేకపాటి కుటుంబం డబ్బు కోసం రాజకీయల్లోకి రాలేదన్నారు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీ కీర్తి రెడ్డి. గౌతం చివరి శ్వాస వరకు ఆత్మకూరు అభివృద్ధి కావాలని కలలు కన్నారన్నారు. మేకపాటి విక్రమ్ రెడ్డిని గెలిపిస్తే.. గౌతం అనుకున్న ఆశయం నెరవేరుతుందని కామెంట్స్ చేశారు.

Mekapati Keerthi: మేకపాటి విక్రమ్ రెడ్డిని గెలిపిస్తే.. గౌతం రెడ్డి ఆశయం నెరవేరుతుంది..!
New Update

Also Read: Lokam Madavi: అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా..!

మేకపాటి కుటుంబం డబ్బు కోసం రాజకీయల్లోకి రాలేదని.. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. గౌతం చాలా సున్నితమైన మనసత్వం కలిగిన వ్యక్తి అని.. ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తాడని పేర్కొన్నారు. గౌతం వ్యాపారాలు చేసే సమయంలో ఎప్పుడూ పిల్లలతో ఉండే వాడు కాదని..చివరి రోజుల్లో గౌతం పిల్లలతో గడిపే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

#mekapati-keerthi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి