మంచినీటి కొరతతో నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలు అల్లడి పోతున్నారన్నారు జనసేన కూటమి అభ్యర్థి లోకం నాగ మాధవి. RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు.
Janasena Lokam Madavi: నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన కూటమి అభ్యర్థి లోకం నాగ మాధవి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. నిత్యం ప్రజల్లోనే ఉంటానని ప్రజల కోసం పాటుపడతానని భరోసా కల్పించారు. అభివృద్ధి అంటే ఏంటో నెల్లిమర్ల నియోజకవర్గానికి తాను చేసి చూపిస్తానని పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజలు మంచినీటి కొరతతో అల్లడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఫార్మా కంపెనీలు ఉన్నాయని.. వాటి నుండి వచ్చిన వ్యర్ధాలను డైరెక్ట్ గా వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవినీతి, అరాచకం చేయకుండా నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
Lokam Madavi: అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా..!
మంచినీటి కొరతతో నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలు అల్లడి పోతున్నారన్నారు జనసేన కూటమి అభ్యర్థి లోకం నాగ మాధవి. RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు.
Janasena Lokam Madavi: నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన కూటమి అభ్యర్థి లోకం నాగ మాధవి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. నిత్యం ప్రజల్లోనే ఉంటానని ప్రజల కోసం పాటుపడతానని భరోసా కల్పించారు. అభివృద్ధి అంటే ఏంటో నెల్లిమర్ల నియోజకవర్గానికి తాను చేసి చూపిస్తానని పేర్కొన్నారు.
Also Read: పిఠాపురంపై అధికారుల స్పెషల్ ఫోకస్.. 17 గాజు గ్లాస్ పెట్టెలు సీజ్..!
నియోజకవర్గ ప్రజలు మంచినీటి కొరతతో అల్లడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఫార్మా కంపెనీలు ఉన్నాయని.. వాటి నుండి వచ్చిన వ్యర్ధాలను డైరెక్ట్ గా వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవినీతి, అరాచకం చేయకుండా నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..