Actress Mehreen Fires On Media : టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ తాజాగా పలు మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే తాను సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాశాయని, వాళ్ళు తనకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేసింది.
పూర్తిగా చదవండి..Mehreen Pirzada : మీడియా సంస్థలపై మండిపడ్డ ‘ఎఫ్2’ హీరోయిన్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ?
మెహ్రీన్ రీసెంట్ గా ఎగ్ ఫ్రీజింగ్ గురించి వివరిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. దానిపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాయగా.. దీనిపై మెహ్రీన్ స్పందిస్తూ.. ఆ మీడియా సంస్థలపై అసహనం వ్యక్తం చేసింది. తనపై పెట్టిన పోస్టులు తొలగించి బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది.
Translate this News: