వేములవాడలో రఘునందన్ రావు ప్రత్యేక పూజలు

మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు రఘునందన్ రావుకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

New Update
వేములవాడలో రఘునందన్ రావు ప్రత్యేక పూజలు
Advertisment
తాజా కథనాలు