New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Raghunandan-rao-.jpg)
మెదక్ పార్లమెంట్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన రఘునందన్ రావు ఈ రోజు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే.. ప్రమాణ స్వీకారం అనంతరం రఘునందన్ రావు జైహింద్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.