జై తెలంగాణ.. ప్రమాణ స్వీకారం తర్వాత రఘునందన్ నినాదాలు!

మెదక్ పార్లమెంట్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన రఘునందన్ రావు ఈ రోజు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే.. ప్రమాణ స్వీకారం అనంతరం రఘునందన్ రావు జైహింద్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

New Update
జై తెలంగాణ.. ప్రమాణ స్వీకారం తర్వాత రఘునందన్ నినాదాలు!

Advertisment
తాజా కథనాలు