పాపువా న్యూ గినియా దీవులు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఇండోనేషియాకు తూర్పున ఉన్నాయి. ఈ ప్రదేశం పర్వతాలు, అడవులు అనేక నదులను కలిగి ఉంది. 1.17 మిలియన్ల ప్రజలు నివసించే పాపువా న్యూగినీలో 850 భాషలు మాట్లాడతారు. దీంతో అత్యధిక భాషలు మాట్లాడే దేశంగా కూడా ఘనత సాధించింది.ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పూర్తిగా చదవండి..షాకింగ్ న్యూస్.. కొండచరియలు విరిగిపడి 2 వేల మంది మృతి!
శుక్రవారం జరిగిన పపువా న్యూగినీలోని కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 2 వేలకు చేరింది. మారుమూల ప్రాంతం కావడంతో పాటు 26 అడుగుల ఎత్తు వరకు చెత్తాచెదారం పేరుకుపోవడంతో రెస్క్యూ టీంకు సహాయక చర్యల పై తీవ్ర జాప్యం జరుగుతుంది.
Translate this News: