గంజాయి మత్తుకు యువత, విద్యార్థులు బానిసవుతున్నారు.గంజాయిని ప్రభుత్వాలు నిషేదించిన కొందరు వ్యక్తులు అక్రమంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. అయితే తెలుసో.. తెలియకో.. మత్తు కావాలనుకునేవారు ఈ గంజాయిని ఉపయోగించి లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారని తాజా అధ్యయనం తెలిపింది.
పూర్తిగా చదవండి..సూసైడ్ కు ప్రేరేపిస్తున్న గంజాయి మత్తు..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
గంజాయి మత్తుకు యువత, విద్యార్థులు బానిసవుతున్నారు.అయితే తాజా అధ్యయనంలో గంజాయి ఎక్కువగా తీసుకుంటున్న వారిలో సైకోసిస్ అనే సమస్య తలెత్తుతుందని తాజా అధ్యయనం తెలిపింది. దీని కారణంగా వచ్చే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం.
Translate this News: