మణిపూర్లో ప్రజలు మిజోరాం సీఎం జోరాంతంగాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ లో పలు చోట్ల జోరంతంగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల విషయంలో జోరంతంగా జోక్యం చేసుకుంటున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఆయన ఓ నార్కోటిక్ టెర్రరిస్టు అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.
పూర్తిగా చదవండి..ఆ రాష్ట్ర సీఎం ఒక నార్కోటిక్ టెర్రరిస్ట్…. దిష్టిబొమ్మలు దగ్దం చేసిన మణిపూర్ ఆందోళనకారులు..!
మణిపూర్లో ప్రజలు మిజోరాం సీఎం జోరాంతంగాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ లో పలు చోట్ల జోరంతంగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల విషయంలో జోరంతంగా జోక్యం చేసుకుంటున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఆయన ఓ నార్కోటిక్ టెర్రరిస్టు అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.
Translate this News: