
మణిపూర్(manipur)లో ముగ్గురు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన ఘటన దేశాన్ని(country wide) దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత మణిపూర్లో మహిళలపై జరిగిన ఇతర ఘోరలపై కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక బాధిత మహిళల్లో ఒక యువతిపై సామూహికంగా అత్యాచారం కూడా చేశారు. ఆమె వయసు 21. అసలు ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని బాధిత మహిళ మీడియాకు వివరించారు. ఆ రోజు జరిగిన అమానవీయ ఘటనను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇంతకీ.. ఆ రోజు ఏం జరిగింది..? బాధిత మహిళ బయట పెట్టిన ఆ సంచలన విషయాలు ఏమిటి..?
పూర్తిగా చదవండి..