మణిపూర్ లో బ్రాడ్ బాండ్ సేవలను పునరుద్ధరించారు. కొన్న ప్రత్యేకమైన నిబంధనల కింద వినియోగదారుల నుంచి లిఖిత పూర్వక పత్రాలను తీసుకుని బ్రాడ్ బాండ్ సేవలను పునరుద్దరించనున్నట్టు రాష్ట్ర హోం శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొబైల్ డేటా సేవలపై ఇంకా నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.
పూర్తిగా చదవండి..80 రోజుల తర్వాత…. ఇంటర్నెట్ పునరుద్దరణ…!
మణిపూర్ లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 80 రోజుల తర్వాత బ్రాడ్ బ్యాండ్ సేవలను పునరుద్దరిస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంటర్నెట్ పై నిషేధం ఎత్తి వేయాలంటూ పలు వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Translate this News: