New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Manda-Krishna.jpg)
దేశంలో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బీసీలు, ఎస్సీలకు అన్యాయం చేశాడన్నారు. ఆ ప్రతిఫలం రేపు ఫలితాల్లో కనిపిస్తుందన్నారు. మందకృష్ణ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.