తమిళనాడులో మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ED మంగళవారం అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు సెంథిల్ అధికారిక నివాసం, సెక్రటేరియట్లోని కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సెంథిల్ అరెస్ట్ తర్వాత తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈడీ చర్యను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. ఇది ప్రతీకార చర్యగా పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..ఐసీయూలో మంత్రి…కేంద్రంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఫైర్..!!
Translate this News: