కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు రిప్లై ఇచ్చారు. నిన్న విపక్ష పార్టీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాసిన లేఖకు బదులిస్తూ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. కేంద్రం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు ఏ మాత్రమూ పొంతన లేదని కేంద్రంపై లేఖలో తీవ్ర స్థాయిలో ఖర్గే విరుచుకుపడ్డారు. మణిపూర్ అంశంపై సభలో చర్చించాల్సిందేనని పట్టుబట్టారు.
పూర్తిగా చదవండి..అమిత్ షా లేఖకు ఖర్గే ఘాటు రిప్లై…!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు రిప్లై ఇచ్చారు. నిన్న విపక్ష పార్టీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాసిన లేఖకు బదులిస్తూ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. కేంద్రం చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు ఏ మాత్రమూ పొంతన లేదని కేంద్రంపై లేఖలో తీవ్ర స్థాయిలో ఖర్గే విరుచుకుపడ్డారు.
Translate this News: