కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ!

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో సబితా, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ!
New Update
#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి