కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ!

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో సబితా, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ!
Advertisment
Advertisment
తాజా కథనాలు