కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ! మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తిక్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో సబితా, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 04 Aug 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి