ఈ ఏడాది ఐపీఎల్లో లక్నో వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లీగ్ హిస్టరీలోనే అత్యంత వివాదాస్పద ఘటనగా నిలిచిపోయింది. టోర్నీ ముగిసి 40రోజులు దాటినా ఇప్పటికీ గంభీర్ వర్సెస్ కోహ్లీ ఫైట్ని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ ఘటన గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా మరో విషయం గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం లక్నో మెంటర్గా ఉన్న గౌతమ్ గంభీర్పై ఆ జట్టు యాజమాన్యం ఆగ్రహంగా ఉందని.. వచ్చే సీజన్ నుంచి అతన్ని జట్టు నుంచి తప్పించనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంతా..?
పూర్తిగా చదవండి..Gambhir vs Kohli: గంభీర్ పదవి ఊడనుందా..? కోహ్లీతో గొడవనే కారణమా..?
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కి గంభీర్ దూరమయ్యే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. లక్నోటీమ్ మేనేజ్మెంట్ అతనిపై వేటు వేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లక్నో మెంటర్గా ఉన్న గంభీర్ ఈ ఏడాది ఐపీఎల్లో కోహ్లీతో గొడవపడడాన్ని జట్టు యాజమాన్యం సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
Translate this News: