రాయలసీమలో కీలక లోక్సభ స్థానం నంద్యాల. ఇక్కడ YCP నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, TDP నుంచి బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కావడం బ్రహ్మానందరెడ్డికి కలిసొస్తుంది. ఆర్ధిక బలం కూడా ఆయనకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ క్యాడర్ బలంగా ఉండటం కూడా ఆయనకు ప్లస్ కానుంది.
పూర్తిగా చదవండి..AP Game Changer: నంద్యాలలో బైరెడ్డి శబరి గెలుస్తారా? ఆర్టీవీ స్టడీలో ఏ తేలిందంటే?
నంద్యాల ఎంపీ సీటులో గెలుపే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారు? అన్న అంశంపై ఆర్టీవీ నిర్వహించిన స్టడీలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చదవండి.
Translate this News: