కూటమికి షాక్.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద

హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఆయన ఎంపీ టికెట్ ఆశించారు. చివరకు టీడీపీ నుంచి అయినా ఛాన్స్ కోసం ట్రై చేశారు. ఈ రెండు పార్టీలు ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీకి దిగారు.

New Update
కూటమికి షాక్.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద
Advertisment
తాజా కథనాలు