New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Nomination-On-Camel-jpg.webp)
తాజా కథనాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఆఖరి రోజు భారీగా నామినేషన్లను దాఖలు చేశారు అభ్యర్థులు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి అనిల్ సేన్ ఒంటెపై వచ్చి నామినేషన్ దాఖలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.