Danam Nagender: ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు షాక్ తగిలింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు పీ.జే.ఆర్ కూతురు విజయా రెడ్డి. పిటిషన్ ను విచారించిన జస్టిస్ విజయ్సేన్ రెడ్డి దానంకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డి దానం నాగేందర్ పై పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Danam Nagender: ఎమ్మెల్యే దానంకు షాక్.. హైకోర్టు నోటీసులు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు షాక్ తగిలింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు విజయా రెడ్డి. పిటిషన్ను విచారించిన ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాలంటూ దానంకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఆయన కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.
Translate this News: