Curd: ఈ 3 విత్తనాలను పెరుగుతో కలిపి తింటే కీళ్ల నొప్పులు ఉండవు

అవిసె గింజలు, చియా గింజలు, నువ్వులు పెరుగుతో కలిపి తింటే కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ గింజలను పెరుగుతో కలిపి తినడం వల్ల కీళ్ల వాపు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు