New Update
Advertisment
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు మండలి చైర్మన్ గెజిట్ విడుదల చేశారు. 2021లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు అప్పిరెడ్డి. ఆయన పదవీకాలం 2027తో ముగియనుంది.