రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఓ వైపు ప్రతిపక్షాలకు కౌంటర్ వేస్తునే మంత్రి కేటీఆర్ సభలో నవ్వులు విరబూసేట్టుగా చేశారు. కౌంటర్ ఎటాక్ క్రమంలోనే సరదాగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటల రాజేందర్ పేరును సభలో ప్రస్తావించారు.
పూర్తిగా చదవండి..ఈటలపై సరదాగా సెటైర్ వేసిన కేటీఆర్..సభలో విరబూసిన నవ్వులు!
ఓ వైపు ప్రతిపక్షాలకు కౌంటర్ వేస్తునే మంత్రి కేటీఆర్ సభలో నవ్వులు విరబూసేట్టుగా చేశారు. కౌంటర్ ఎటాక్ క్రమంలోనే సరదాగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటల రాజేందర్ పేరును సభలో ప్రస్తావించారు. ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లిపోగానే అది కాస్త బంద్ అయిందని.. అది ఇప్పుడుందా అన్న.. ఐటీ కంపెనీ అని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా సభ్యులంతా సరదాగా నవ్వారు.
Translate this News: